Monday, October 13, 2025
E-PAPER
Homeఆటలులంచ్ బ్రెక్ : క్యాంప్‌బెల్ అద్భుత సెంచరీ

లంచ్ బ్రెక్ : క్యాంప్‌బెల్ అద్భుత సెంచరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ లంచ్‌ బ్రేక్‌ సమయానికి 252/3 పరుగులు చేసింది. 18 పరుగులు వెనుకబడి ఉంది. రోస్టన్‌ చేజ్‌ (23*), షై హోప్‌ (92*) క్రీజులో ఉన్నారు. క్యాంప్‌బెల్‌ 115, చందర్‌పాల్‌ 10, అథనేజ్‌ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 518/5 పరుగులకు డిక్లేర్డ్‌ చేయగా.. వెస్టిండీస్‌ 248 పరుగులకు ఆలౌటైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -