Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళనం..

మాజీ కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళనం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి మున్సిపల్ 2014  – 2019 కి సంబంధించిన మాజీ కౌన్సిల్ సభ్యులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గత కౌన్సిల్లో పనిచేసిన ఇద్దరు సభ్యులు ఫతే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నువ్వుల ప్రసన్న సత్యనారాయణ, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్లు చందా మహేందర్ గుప్తా, చిట్టిపోలు సువర్ణ శ్రీధర్ , మొహమ్మద్ లయిక్ అహ్మద్ , వెల్దుర్తి రఘునందన్ , తాడూరి బిక్షపతి ,రాచమల్ల రమేష్, ఎనబోయిన లలిత జహంగీర్, ఎలిగే నరేష్, పట్నం రోజా శ్రీనివాస్,  వేముల భాగ్యవతి అశోక్ , భోగా వెంకటేష్ , కడారి ఉమాదేవి వినోద్,యాట బారతమ్మ నాగరాజు,పడమటి జగన్మోహన్ రెడ్డి ,కుక్కదుగు లతా శ్రీ రవి ,పోతం శెట్టి మంజుల వెంకటేష్ ,ఎవి.కిరణ్ కుమార్ ,షేక్ సల్మాన్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -