- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నైజర్లో ఘోరం జరిగింది. గురువారం రాజధాని నియామేలోని దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సైనిక వైమానిక స్థావరాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తామే చేశామని అల్ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్- ఇస్లాం వల్ ముస్లిమిన్ ప్రకటించింది.
- Advertisement -



