Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -

కళాశాల ప్రిన్సిపాల్ కె అశోక్ 
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో  ఖాళీగా ఉన్న పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్  కే .అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్లం, కామర్స్, బోటాని, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం లోపు బిచ్కుంద డిగ్రీ కళాశాల కార్యాలయంలో స్వయంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీలో కనీసం 55 శాతం ఉండి, నెట్, సెట్, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.తేదీ 29 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి లో ఇంటర్వ్యూ ఉంటుందని దరఖాస్తులు చేసుకునే వారికి సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad