- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా అనుముల మండలం, నాయుడు పాలేం గ్రామానికి చెందిన యడవల్లి రాంబాబు-యడవల్లి ఏడుకొండలు ఆహ్వానం మేరకు ఆదివారం హైదరాబాద్ లోని నిధి కన్వెన్షన్ నందు వరుడు- పృధ్వీరాజ్ ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఈ కార్యక్రమంలో చామల మధుసూదన్ రెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -