- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇండియా కూటమి నేతలతో కీలక భేటీకి హాజరవుతారు. నియోజకవర్గాల విభజనపై అధిష్టానంతో వ్యూహ రచన చేయనున్నారు. హైబ్రిడ్ మోడల్కు మద్దతు వేటలో సీఎం మంతనాలు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులతోనూ నిధులపై చర్చించనున్నట్లు సమాచారం.
- Advertisement -



