- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బయల్దేరనున్నారు. ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఇతర రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్లు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్ష పత్రాల లీక్లు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా వారు చర్చించే అవకాశం ఉంది.
- Advertisement -



