కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివ ప్రసాద్, కంచర్ల ఎంపిటిసి మోహన్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love