- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమానికి మండలంలో రెంజల్, సాటాపూర్, నీల రైతు వేదికలు నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు పాల్గొని సీఎం సందేశాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ కోటీశ్వరరారావు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, ప్రసాద్, కవిత, అజయ్, సాయిలు, స్థానిక రైతులు, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -