Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు

రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమానికి మండలంలో రెంజల్, సాటాపూర్, నీల రైతు వేదికలు నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు పాల్గొని సీఎం సందేశాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ కోటీశ్వరరారావు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, ప్రసాద్, కవిత, అజయ్, సాయిలు, స్థానిక రైతులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -