Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్టినరోజు వేడుకలకు హాజరైన పీఏసీఎస్ చైర్మన్

పుట్టినరోజు వేడుకలకు హాజరైన పీఏసీఎస్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన తోగరి నిర్మల-రాములు దంపతుల పుత్రిక పుట్టినరోజు వేడుకలు సోమవారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -