- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పూజారి తివారి గోవింద్ మహరాజ్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. పూజారి మృతి పట్ల గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా బాలాజీ మందిరం, గంగ్ శెట్టి హనుమాన్ మందిరం వద్ద పూజారి సేవలు అందించారని గ్రామస్తులు పేర్కొన్నారు. గోవింద్ మహరాజ్ మృతి పట్ల గ్రామస్థులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- Advertisement -