విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

– వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ – లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం : రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక నవతెలంగాణ బ్యూరో –…

గెస్ట్‌ లెక్చరర్లను తొలగించడం అన్యాయం

– పాతవారిని కొనసాగించాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ విద్యాసంవత్సరం మధ్యలో గెస్ట్‌ లెక్చరర్లను తొలగించడం…

వెంకన్నను ఉద్యోగం నుంచి తొలగించాలి

– చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి : పీడీఎస్‌యూ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ వెంకన్న కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న వెంకన్నను ఉద్యోగం…

గురునానక్‌, శ్రీనిధి యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

– విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి – ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి నవతెలంగాణ బ్యూరో –…

సాయికుమార్‌ అరెస్టుకు పీడీఎస్‌యూ ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ విద్యార్థి నాయకుడు పోకల సాయికుమార్‌ అక్రమ అరెస్టును పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల రాష్ట్ర కమిటీ తీవ్రంగా…

శ్రీచైతన్య విద్యాసంస్థలను మూసేయాలి : డీవైఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ విద్యార్థుల చావులకు కారణమవుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలను రాష్ట్రంలో మూసేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ)…

ఓయూ ప్రొఫెసర్ కాసిం దీక్షకు టీయూ పిడిఎస్ యూ మద్దతు

నవతెలంగాణ-డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో…

కేటాయింపులు సరే.. ఖర్చెందుకు చేయరు?

– సంక్షేమం పట్ల నిర్లక్ష్యం తగదు : పలు ప్రజాసంఘాల విమర్శ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ ప్రతి ఏటా ఆయా తరగతుల సంక్షేమం…

పీడీఎస్‌యూ నేతల అరెస్ట్‌

– చలో అసెంబ్లీ ఉద్రిక్తం నవతెలంగాణ-అంబర్‌పేట విద్యారంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం అసెంబ్లీ ముట్టడికి…

జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

– పి.డి.ఎస్.యు డిమాండ్ – సంక్షోభంలో విద్యారంగం.. అరకొర నిధుల కేటాయింపుతో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ విద్యా రంగం నవతెలంగాణ-డిచ్ పల్లి…

భవన నిర్మాణ కార్మికులకు రూ.6వేల పెన్షన్‌ ఇవ్వాలి

– సంక్షేమ పథకాలను మెరుగుపర్చాలి – తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, ఐఎఫ్‌టీయూ – జిల్లా కలెక్టరేట్‌ ఎదుట…