టీటీడీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అందిస్తాం: తెలంగాణ విజయ డెయిరీ

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కోసం తాము స్వచ్ఛమైన ఆవు పాలు, నెయ్యి తదితర పాల ఉత్పత్తులను…

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మరోసారి స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌

నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. స్వచ్ఛమైన నెయ్యి…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

నవతెలంగాణ – అమరావతి: తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి…

నా రాజకీయ గురువు చంద్రబాబే: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

నవతెలంగాణ – హైదరాబాద్: తన రాజకీయ గురువు చంద్రబాబే అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్…

టీటీడీ సంచలన నిర్ణయం…

నవతెలంగాణ – తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్రూరమృగాల దాడుల నేపధ్యంలో పలు పదార్థాల విక్రయాలు జరుపరాదని సూచించింది.…

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు

నవతెలంగాణ- తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

నవతెలంగాణ – తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు…

తిరుమలలో 22 కంపార్ట్‌మెంట్లలో వేచియున్న భక్తులు

నవతెలంగాణ – తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు…

తిరుమల..బోనులో చిక్కిన చిరుతపులి

నవతెలంగాణ – తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి బోనులో చిక్కింది.…

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – తిరుపతి: వారంతా తిరుమలేశుని దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (బుధవారం) స్వామివారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.…