తితిదే ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది: మంత్రి నాదెళ్ళ

నవతెలంగాణ – అమరావతి: తితిదే విషయంలో వైసీపీ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌…

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ

నవతెలంగాణ – అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీ…

ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్న డిప్యూటీ సీఎం పవన్..

నవతెలంగాణ – అమరావతి: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష…

టీటీడీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అందిస్తాం: తెలంగాణ విజయ డెయిరీ

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కోసం తాము స్వచ్ఛమైన ఆవు పాలు, నెయ్యి తదితర పాల ఉత్పత్తులను…

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మరోసారి స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌

నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. స్వచ్ఛమైన నెయ్యి…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

నవతెలంగాణ – అమరావతి: తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి…

నా రాజకీయ గురువు చంద్రబాబే: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

నవతెలంగాణ – హైదరాబాద్: తన రాజకీయ గురువు చంద్రబాబే అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్…

టీటీడీ సంచలన నిర్ణయం…

నవతెలంగాణ – తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్రూరమృగాల దాడుల నేపధ్యంలో పలు పదార్థాల విక్రయాలు జరుపరాదని సూచించింది.…

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు

నవతెలంగాణ- తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

నవతెలంగాణ – తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు…

తిరుమలలో 22 కంపార్ట్‌మెంట్లలో వేచియున్న భక్తులు

నవతెలంగాణ – తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు…

తిరుమల..బోనులో చిక్కిన చిరుతపులి

నవతెలంగాణ – తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి బోనులో చిక్కింది.…