Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల త్యాగాలే రాష్ర్టావిర్భావానికి నాంది

విద్యార్థుల త్యాగాలే రాష్ర్టావిర్భావానికి నాంది

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు గడిచిన విద్యారంగం అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనిపించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అనేకమంది విద్యార్థులు బలి దినాలు చేసిన వారి ఆశయాలను గత ప్రభుత్వం గుర్తించ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పద్ధతి నీ అనుసరిస్తున్న పరిస్థితి. ఒక ప్రక్క విద్యార్థులు చదువుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడం లేదు. గురుకుల పాఠశాలలను రద్దు చేయడం, యూనివర్సిటీల లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కలిపిస్తేనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవనికి సార్థకం అని అన్నారు. విద్యా వ్యవస్థలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad