Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమక్తల్ రైలు కింద పడి 18 గొర్రెల మృతి

మక్తల్ రైలు కింద పడి 18 గొర్రెల మృతి

- Advertisement -

నవతెలంగాణ – మక్తల్ : మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో 18 గొర్రెలు మృతి చెందాయి. రైలు పట్టాల పక్కన మేత మేస్తున్న గొర్రెలు అకస్మాత్తుగా పట్టాలపైకి వెళ్లాయి. ఈ సమయంలో రాయచూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు వాటిని ఢీకొట్టింది. అక్కడిక అక్కడే 18 గొర్రెలు మృతి చెందినట్లు యజమాని కురువ వెంకటప్ప తెలిపారు నష్టపోయిన గొర్రెల యజమాని కుర్వ వెంకటప్పను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -