- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల స్వరూప-రాజయ్య దంపతుల కుమారుడు కుమారస్వామి-నవ్యశ్రీ వివాహం కాటారం పంక్షన్ హాల్లో శనివారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,కోడారి చిన మల్లయ్య యాదవ్,కుంట సది,శనిగల శ్రావణ్, తిర్రి సమ్మయ్య,మేనం సతీష్, పాల్గొన్నారు.
- Advertisement -



