- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీపికబురు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సమాచారం వెల్లడించారు.
- Advertisement -



