Saturday, June 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో పలుచోట్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -