- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.