Wednesday, July 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలురెండు లారీలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

రెండు లారీలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. ఆగిఉన్న లారీని వెనకనుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఘటనాస్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -