Wednesday, July 15, 2026
E-PAPER
Homeజాతీయంజూలై 21న NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

జూలై 21న NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానున్నాయి. ఒక రోజు ముందు జూలై 19న అఖిలపక్ష సమావేశం జరగనుంది. తాజాగా జూలై 21న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో NDAకు చెందిన లోక్ సభ, రాజ్యసభ, బీజేపీ నేతృత్వంలోని కూటమి సభ్యులందరూ పాల్గొంటారు. జరగబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అనుసరించాల్సిన ప్రణాళికలపై కీలకంగా చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -