Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులుగా అవుతా సైదులు

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులుగా అవుతా సైదులు

- Advertisement -

నవతెలంగాణ – హాలియ 
మార్చి 14, 15 తేదీల్లో జరిగిన సీఐటీయూ 13వ నల్లగొండ జిల్లా మహాసభల్లో అవుతా సైదులు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నేటి వరకు వివిధ ప్రజా సంఘాల్లో పనిచేసి నేడు నాలుగోసారి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గర్వంగా ఉందన్నారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం తన వంతుగా కార్మిక వర్గాన్ని చైతన్య పరుస్తానన్నారు మోడీ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, విద్యుత్ సవరణ బిల్లును, విబిజీ రామ్ జి చట్టాన్ని తక్షణమే రద్దు చేసే వరకు ప్రజా ఉద్యమాల్ని ఉధృతం చేసి రాజకీయాల కతీతంగా ఉద్యమించే వరకు పోరాడతామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -