Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంటాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు..13 మంది మృతి

టాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు..13 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -