- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదచారులపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



