- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లా గ్రూపుతో జరిపిన పోరాటంలో నలుగురు సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం (మార్చి 31) ధృవీకరించింది. మృతి చెందిన వారు కెప్టెన్ నోమ్ మద్మోని, సార్జెంట్ బెన్ కోహెన్, సార్జెంట్ లిరాన్ బెన్ జియోన్, సార్జెంట్ మాక్సిమ్ యాంటిస్గా గుర్తించారు. ఈ మరణాలతో యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య పదికి చే
- Advertisement -



