Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలువర్షం అంతరాయం.. మూడో రోజు ముగిసిన ఆట

వర్షం అంతరాయం.. మూడో రోజు ముగిసిన ఆట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండు టెస్టు మూడో రోజు ఆట పూర్తయింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. క్రీజులో సోనల్‌ దినుషా (85), కుమార (8) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, మానవ్‌ సుతార్‌ 3, సిరాజ్‌, జడేజా ఒక్కో వికెట్‌ తీశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -