Friday, June 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలో ఇకపై 1వ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ..!

రాష్ట్రంలో ఇకపై 1వ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలో ఫస్ట్ క్లాస్‌ నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి సద్గుణాలు పెంపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని మాజీ సైనికుల సహకారంతో నిర్వహించనున్నారు. దీని వల్ల యువతలో దేశం పట్ల ప్రేమ మరింత బలపడుతుందని మంత్రి భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -