- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: జగిత్యాల ఆశీర్వాద సభలో మాజీ సీఎం హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తివేస్తామని కేసీఆర్ అన్నారు. హైడ్రా ద్వారా అనేక మంది ప్రజల ఇండ్లలను నేలమట్టం చేశారని, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలకు నిలువనీడలేకుండా చేశారని మండిపడ్డారు. హైడ్రాను కూడా నిజామాబాద్కు తీసుకొస్తామని కాంగ్రెస్ పీసీపీ చీప్ చెప్పారని, బోడగుండా హైడ్రాతో పేదలను ఆగం పట్టించారని ధ్వజమోత్తారు. బీఆర్ ఎస్ రాకతో రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని దీమా వ్యక్తం చేశారు.
- Advertisement -



