- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, పరిపాలనా పరమైన అంశాలతో పాటు పలు కీలక సమస్యలపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
- Advertisement -



