- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్సై అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయనివారికి ఈ నెల 30 వరకు గడువు విధించారు.
- Advertisement -



