- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాసేపటి క్రితమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ తరుణంలోనే మాగంటి పార్ధీవ దేహం పాడెను కేటీఆర్, హరీష్ రావు మోశారు. అటు మాగంటి గోపినాధ్ కుటుంబసభ్యులను కేసీఆర్, నారా లోకేష్. పరామర్శించారు.
- Advertisement -