Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమాగంటి పార్ధీవ దేహం పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు

మాగంటి పార్ధీవ దేహం పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాసేపటి క్రితమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ తరుణంలోనే మాగంటి పార్ధీవ దేహం పాడెను కేటీఆర్, హరీష్ రావు మోశారు. అటు మాగంటి గోపినాధ్ కుటుంబసభ్యులను కేసీఆర్, నారా లోకేష్. పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -