- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విమాన ప్రమాదంలో మృతులను గుర్తించడం చాలా కష్టంగా మారింది. భారీ విస్పోటనం సంభవించడంతో ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఘటనా స్థలంలో మాంసం ముద్దలు మాత్రమే లభించాయి. దీంతో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో వాటికే డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. వీటి ఆధారంగా మృతులను గుర్తించి, ఆయా కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
- Advertisement -