Tuesday, June 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పుల కలకలం..మగ్గురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం..మగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్  : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉటాలోని సెంటినియల్ పార్కులో నిర్వహించిన వెస్ట్ ఫెస్ట్ కార్నివాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -