Friday, June 20, 2025
E-PAPER
Homeఆటలుతొలి టెస్టు.. భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

తొలి టెస్టు.. భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్‌-భారత్‌ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. లీడ్స్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రోహిత్‌-కోహ్లీ లేకుండా, కొత్త కెప్టెన్‌ గిల్‌ సారథ్యంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. 
భారత్‌: జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సుదర్శన్‌, గిల్‌, పంత్‌, కరుణ్‌, జడేజా, శార్దూల్‌, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌.
ఇంగ్లాండ్‌: క్రాలె, డకెట్‌, పోప్‌, రూట్‌, బ్రూక్‌, స్టోక్స్‌, స్మిత్‌, వోక్స్‌, బ్రైడన్‌, జోష్‌, బషీర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -