- Advertisement -
అస్తిత్వవాద కవి, రచయిత కూకట్ల తిరుపతి రచించిన మొలాటు కవిత్వం పుస్తక ఆవిష్కరణ తె.ర.వే. ఆధ్వర్యంలో జూన్ 28న సాయంత్రం 6గంటలకు కరీంనగర్ ఫిలిం భవన్లో జరుగుతుంది. ఈ సభలో సివి కుమార్, డా|| నలిమెల భాస్కర్, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, బుర్ర తిరుపతి, దామరకుంట శంకరయ్య, తోట నిర్మలారాణి, పెనుగొండ బసవేశ్వర్ పాల్గొంటారు. కవులు కళాకారులు సాహిత్య అభిమానులందరికీ ఆహ్వానం.
తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్.
- Advertisement -