- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య నాలుగో రోజు ఆట కొనసాగుతుంది. టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(111*) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భారత స్కోర్ 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు. మరోవైపు రిషభ్ పంత్ (98*) కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. కాగా ఇంగ్లండ్పై భారత్ 268 పరుగుల అధిక్యంలో ఉంది.
- Advertisement -