నీట్ అక్రమాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుండి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆవేదన వ్యక్తం పరిచారు.