Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంభారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలిథీన్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -