- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -