- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్: భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సంతోషిమాత నగేశ్వర ఆలయంలో శుక్రవారం 40వ వార్షికోత్సవాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాడు. ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు, కుంకుమార్చనలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పురాం రాజమౌళి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నవారు.
- Advertisement -