ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు..

MLC elections ended peacefully..నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమై 4 గంటలకు పోలింగ్ స్టేషన్ లో ఉన్న ఓటర్లకు టోకెన్ ఇవ్వగా 5.50 నిమిషలవరకు ఓటును వినియోగించుకున్నారు. పట్టభద్రులు 982 మందికి గాను 731 74%శాతం  మంది ఓటు వినియోగించుకోగా,ఉపాధ్యాయులు 61 మందికిగాను 55, 90%శాతం  మంది ఓటువేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బట్టి బందోబస్తు నిర్వహించారు.
Spread the love