- Advertisement -
హైదరాబాద్ :రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముకేష్ అంబానీ వరుసగా ఐదో ఏడాది జీతం తీసుకోలేదని ఆ కంపెనీ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీతం, భత్యాలు, ప్రోత్సాహకాలు ఏమీ తీసుకోలేదని సంస్థ వార్షిక నివేదిక పేర్కొంది. 2020-21 నుంచి జీతం తీసుకోవడం లేదు.
- Advertisement -