- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఆర్కాం కంపెనీల్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. బ్యాంక్ రుణాలు ఎగవేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సెర్చ్ చేస్తున్నారు.
- Advertisement -