- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అందరూ చూస్తుండగానే వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ.. వరద ఉధృతిని తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది. ఆమె వెనకాలే వెళ్లిన 23 ఏళ్ల వృద్ధుడు వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేక కొట్టుకుపోయాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
- Advertisement -