Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి ఆగిపోయిన మెట్రో రైలు..

మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వ‌హ‌ణ‌లో మ‌రోసారి సాంకేతిక లోపం త‌లెత్తింది. భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పరిధిలో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. దాదాపు 8 నిమిషాలపాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మెట్రో అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ, చిన్న సాంకేతిక సమస్య కారణంగానే రైలు నిలిచిపోయిందని, త్వరగా పరిష్కరించి సర్వీసులు పునరుద్ధరించామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -