Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ..

మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంతో పాటు బేగంపేట, గూడెం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన పలువురి మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -