Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇండోనేషియాలో మళ్లీ భూకంపం

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేసియాలో ఇటీవల 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత, అదే ప్రాంతంలో మళ్లీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -