Friday, October 10, 2025
E-PAPER
Homeఆటలుసెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌

సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ సెంచరీతో అదరగొట్టాడు. సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్‌ 196/1 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌(101*), సాయి సుదర్శన్‌( 57*) క్రీజులో ఉన్నారు. కేఎల్‌ రాహుల్‌ 38 రన్స్‌ చేసి వారికన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -