పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలం రత్నాపూర్ లో మహిళ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య మహిళ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని డీ.ఎల్.పీ.ఓ అటుకాపురం శంకర్, ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్,తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు, భోగే లింగయ్య,సెక్రటరీ ఎంఏ కరీమా బేగం,కారోబార్ కొండపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Spread the love