నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నేటి మత్స్య పరిశ్రామిక సహకార సంఘ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. సర్వ సబ్యా సమావేశం వాయిదా వేయలని కొందరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘము సభ్యులు కోరారు. అందువల్ల శుక్రవారం నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. సమావేశం అతి తొందరలో నిర్వహిస్తామని, తిరిగి తేదీని కూడా ప్రకటిస్తామని తెలిపారు.