- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చేయూత పింఛన్ల మంజూరుపై విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఏడు కేటగిరీల్లో పాత నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెర్ప్ తెలిపింది. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా, రక్త సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ నెల 31 వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
- Advertisement -



